ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని జల్గావ్లో సంభవించిన దుర్ఘటనలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం

Posted On: 22 JAN 2025 11:35PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని జల్గావ్లో రైలు పట్టాలపై సంభవించిన విషాద సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వెలిబుచ్చారు.

ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా కిందివిధంగా సందేశం పోస్ట్చేసింది:

మహారాష్ట్రలోని జల్గావ్లో రైలు పట్టాలపై సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టం నన్నెంతో బాధించిందిఈ ప్రమాద మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలుపుతూగాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నానుబాధితులందరికీ అధికార యంత్రాంగం అన్ని విధాలుగా చేయూతనందిస్తోందిప్రధానమంత్రి @narendramodi.”

 

 

***

MJPS/SR


(Release ID: 2096012) Visitor Counter : 46