ప్రధాన మంత్రి కార్యాలయం
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్: ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
02 JAN 2025 11:15PM by PIB Hyderabad
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్ ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాద్యమం ఎక్స్లో శ్రీ కిరణ్ రిజిజూ నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇలా రాశారు:
‘‘ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్ సందర్భంగా శుభాకాంక్షలు.ఈ సందర్భం ప్రతి ఒక్కరి జీవనంలో సుఖ శాంతుల్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను’’.
(रिलीज़ आईडी: 2089916)
आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam