ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని భాగంగా చేసుకోవాలని ప్రధాన మంత్రి పిలుపు

प्रविष्टि तिथि: 21 DEC 2024 12:28PM by PIB Hyderabad

ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం పిలుపునిచ్చారుమనిషి జీవితంలోఅలాగే సమాజంలోనూప్రపంచంలోనూ శాంతి సామరస్యాలను పెంపొందించడానికి ధ్యానం శక్తిమంతమైన సాధనమని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘నేడు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని భాగంగా చేసుకోవాలనిఅది అందించే సానుకూలతను ఆస్వాదించాలని కోరుతున్నానుమనిషి జీవితంలో.. అలాగే సమాజంలోప్రపంచంలోనూ శాంతిసామరస్యాలను పెంపొందించడానికి ధ్యానం శక్తిమంతమైన సాధనంనేటి సాంకేతిక యుగంలో ధ్యానాన్ని నిత్యకృత్యంగా మార్చుకోవడానికి యాప్ లువివరణాత్మకంగా ఉన్న వీడియోలు విలువైన సాధనాలుగా ఉపయోగపడతాయి.

 

 

***

MJPS/VJ
 


(रिलीज़ आईडी: 2086968) आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam