ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటుపై లింక్డ్‌ఇన్ లో రాసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 15 OCT 2024 3:37PM by PIB Hyderabad

గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ రాశారు.

ఈ పోస్ట్ శీర్షిక పర్యాటకంపై మనం దృష్టిసారించుదాం.

దీని గురించి సామాజిక మాథ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పోస్ట్ చేశారు:

లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ అభివృద్ధి గురించి కేంద్ర మంత్రివర్గం ఇటీవల చాలా ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుందిఇలాంటి ఒక భావన మన సంస్కృతిపర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తుందిసంస్కృతిపర్యాటక రంగాలలో మరింత భాగస్వామ్యాన్ని భారత్ ఆహ్వానిస్తోంది’’.

 

***

MJPS/RT



(Release ID: 2065128) Visitor Counter : 25