ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

సంత్ శ్రీ రామ్ రావ్ బాపు మహారాజ్‌కు ప్రధాన మంత్రి నివాళులు

Posted On: 05 OCT 2024 2:51PM by PIB Hyderabad

సంత్ శ్రీ రామ్ రావ్ బాపు మ‌హారాజ్ స‌మాధి వ‌ద్ద ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. మానవుల బాధలను తొలగించి కరుణామయ సమాజాన్ని నిర్మించేందుకు సంత్  శ్రీ రామ్ రావ్ బాపు ఎల్లప్పుడూ కృషి చేశారని అన్నారు.

 

 


సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఈ విధంగా పేర్కొన్నారు:

“వాషిమ్ లో సంత్ శ్రీ రామ్ రావ్ బాపు మహారాజ్ సమాధి వద్ద నివాళులు అర్పించాను. ఆయన ఉదాత్తమైన బోధనలు ఎంతో మందికి బలాన్ని ఇస్తున్నాయి. ఆయన ఎల్లప్పుడూ మానవ బాధలను తొలగించడానికి, దయగల సమాజాన్ని నిర్మించడానికి కృషి చేశారు”

 

***

MJPS/SR



(Release ID: 2062526) Visitor Counter : 5