ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బంజారా సంస్కృతీ, ప్రజల గురించి చిరస్మరణీయ అనుభవాలు పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 OCT 2024 6:20PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలోని వాషిమ్ పర్యటన సందర్భంగాబంజారా సంస్కృతీఅక్కడి ప్రజలకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు.

ప్రధాని ఎక్స్ మాధ్యమంలోని ఒక వీడియో పోస్ట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు:

"
వాషిమ్ సందర్శన చిరస్మరణీయమైనది. బంజారా సంస్కృతిలో భాగమైన వివిధ ప్రాంతాల సందర్శన మరింత ప్రత్యేకమైనది."  

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2062517) आगंतुक पटल : 100
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam