ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
30 SEP 2024 8:20PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలను గురించి ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ ద్వారా చర్చించారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా పోస్ట్ చేశారు:
“పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలపై ఇజ్రాయిల్ ప్రధాని @netanyahu తో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటులేదు. స్థానికంగా ఉద్రిక్తలు తీవ్రమవకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, బందీలందరినీ సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను పునరుద్ధరించే ప్రయత్నాలకు మద్దతునిచ్చే విషయానికి భారత్ కట్టుబడి ఉంది.”
***
MJPS/RT
(रिलीज़ आईडी: 2060480)
आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam