ప్రధాన మంత్రి కార్యాలయం

హైజంప్ టీ63 విభాగంలో రజత పతక విజేత శరద్ కుమార్ కు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 04 SEP 2024 10:27AM by PIB Hyderabad

పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల హైజంప్ టీ63 విభాగంలో రజతం సాధించిన శరద్ కుమార్ కు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

‘‘పారాలింపిక్స్ 2024లో పురుషుల టీ63విభాగంలో శరద్ కుమార్ రజతం గెలుచుకున్నారు. అద్భుతమైన, నిలకడైన ఆటతీరుతో మెప్పు పొందారు. యావత్ జాతికి స్ఫూర్తి కలిగించిన ఆయనకు అభినందనలు #Cheer4Bharat’’ అని ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు.

 

 

***

MJPS/ST



(Release ID: 2051717) Visitor Counter : 18