ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

పారాలింపిక్స్ లో జావెలిన్ పోటీలో శ్రీ సుమిత్ అంతిల్ బంగారు పతకాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

Posted On: 03 SEP 2024 12:01AM by PIB Hyderabad

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో  క్రీడాకారుడు శ్రీ సుమిత్ అంతిల్ పసిడి పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు అభినందించారు.

 
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘శ్రీ సుమిత్ ది అసాధారణ ప్రదర్శన.  పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు ఆయనకు ఇవే అభినందనలు.  ఆయన అసాధారణ దృఢత్వాన్ని, శ్రేష్ఠత్వాన్ని చాటారు.  రానున్న కాలంలో ఆయన పాలుపంచుకొనే పోటీలలో రాణించాలని నేను కోరుకుంటున్నాను.  

శ్రీ సుమిత్ అంతిల్, చీర్ ఫర్ భారత్ (@sumit_javelin #Cheer4Bharat).’’

 

 

***

MJPS/RT



(Release ID: 2051244) Visitor Counter : 35