ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

షూటర్ మనీశ్ నర్వాల్ కు పారాలింపిక్స్ లో రజత పతకం: ప్రధానమంత్రి హర్షం

प्रविष्टि तिथि: 30 AUG 2024 8:55PM by PIB Hyderabad

పారిస్ పారాలింపిక్స్ లో పి1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో మనీశ్ నర్వాల్ రజత పతకాన్ని గెలిచిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమం లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘మనీశ్ నర్వాల్ వైభవోపేత కార్యాన్ని సాధించారు..  పి1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో రజత పతకాన్ని గెలిచారు. ఆయనలోని ఖచ్చితత్వం, ఏకాగ్రత, అంకిత భావం మరో సారి ప్రసిద్ధిని తెచ్చిపెట్టాయి.

చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’


(रिलीज़ आईडी: 2050846) आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam