ప్రధాన మంత్రి కార్యాలయం
మహాప్రభు జగన్నాథ్ రథ యాత్ర సందర్భం గా శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
07 JUL 2024 8:31AM by PIB Hyderabad
మహాప్రభు జగన్నాథ్ పవిత్ర రథ యాత్ర ఈ రోజున. ఈ సందర్భం గా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో:
‘‘పవిత్రమైన రథ యాత్ర ఆరంభం అవుతన్న సందర్భంగా ఇవే శుభాకాంక్షలు. మహాప్రభు జగన్నాథునికి మనం అందరం ప్రణమిల్లుదాం. ఆయన ఆశీస్సులు మనకు నిరంతరమూ లభిస్తూ ఉండేటట్టుగా చూడవలసిందంటూ ఆయనను ప్రార్థించుదాం.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2031443)
Visitor Counter : 5