ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ అయ్య వైకుండ స్వామికల్ కు ఆయన జయంతి సందర్భం లోప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి

Posted On: 03 MAR 2024 10:31PM by PIB Hyderabad

శ్రీ అయ్య వైకుండ స్వామికల్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -

‘‘శ్రీ అయ్య వైకుండ స్వామికల్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. నిరుపేదలు సైతం సాధికారిత తో జీవించేటటువంటి దయాభరితమైన మరియు సద్భావన తో కూడిన సమాజాన్ని నిర్మించాలని ఆయన నడుం కట్టిన అనేక మైన ప్రయాసల ను చూసుకొని మనం గర్వపడుతున్నాం. మానవ జాతి పట్ల ఆయన కు ఉన్న దృష్టికోణాన్ని సాకారం చేయడం కోసం మనం మన వచనబద్ధత ను పునరుద్ఘాటించుదాం.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 2011187) Visitor Counter : 113