ప్రధాన మంత్రి కార్యాలయం

సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ మహారాజ్ జీని గురించి న తన భావాల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 21 FEB 2024 11:17AM by PIB Hyderabad

సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ మహారాజ్ జీ ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అంతరంగ భావనల కు ఈ రోజు న అక్షర రూపాన్ని ఇచ్చారు. సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ మహారాజ్ జీ ని గురించి narendramodi.in వెబ్‌సైట్ లో పొందుపరచిన వ్యాసం యొక్క లింకు ను శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ మహారాజ్ జీ గారి ని గురించి నాలో కలిగిన భావాల ను ఈ రోజు న అక్షరీకరించాను. ఆయన యొక్క ఆశీర్వాదాల ను నేను అనేక సంవత్సరాల తరబడి అందుకొన్నాను; మానవ జాతి కి ఆయన చేసిన సేవ వెలకట్టలేనిది.’’

 

‘‘సంత్ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ మహారాజ్ జీ గారి జీవనం ఒక్క ఆధ్యాత్మిక జగతి కే కాదు, ఆరోగ్యం, విద్య మరియు పర్యావరణం ల వంటి రంగాల కు కూడా ను మార్గదర్శకమైంది గా ఉంది. ఆయన యొక్క సాన్నిధ్యం నిరంతరం ప్రాప్తిస్తూ ఉండడం అనేది నాకు దక్కినటువంటి సౌభాగ్యం అని చెప్పాలి. ఆయన యొక్క దివ్యమైనటువంటి మరియు ప్రేరణాత్మకమైనటువంటి వ్యక్తిత్వాని కి అంకితం ఇస్తూ నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని మీరు కూడా చదువగలరు..’’ అని పేర్కొన్నారు.

https://www.narendramodi.in/hi/a-tribute-to-sant-shiromani-acharya-shri-108-vidhyasagar-ji-maharaj-jee

 

 

***

DS/ST

 



(Release ID: 2007677) Visitor Counter : 97