ప్రధాన మంత్రి కార్యాలయం

అరిచల్ మునై వద్ద రామ సేతు ప్రారంభ ప్రదేశాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

Posted On: 21 JAN 2024 3:42PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అరిచల్  మునై వద్ద రామ సేతు ప్రారంభమైన ప్రదేశాన్ని సందర్శించారు.

ప్రధానమంత్రి ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ

“ప్రభువు శ్రీరాముని జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న అరిచల్  మునై సందర్సించే అవకాశం కలిగింది. అదే రామసేతు ప్రారంభ ప్రదేశం” అని పేర్కొన్నారు. 



(Release ID: 1998531) Visitor Counter : 82