మంత్రిమండలి

పదహారో ఫైనాన్స్ కమిశన్ కోసం పదవుల ను ఏర్పాటు చేయడానికి ఆమోదాన్ని తెలియ జేసిన మంత్రిమండలి

Posted On: 18 JAN 2024 12:54PM by PIB Hyderabad

పదహారో ఫైనాన్స్ కమిశన్ కార్య భారాన్ని సంబాళించడం కోసం మూడు పదవుల ను ఏర్పాటు చేయడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గ ఆమోదాన్ని తెలియజేసింది. వీటిలో రెండు పోస్టు లు సంయుక్త కార్యదర్శి స్థాయి కి చెందినవి; మరొక పోస్టు ఆర్థిక సలహాదారు కు సంబంధించింది. పదహారో ఫైనాన్స్ కమిశను ను 2023 డిసెంబరు 31 వ తేదీ నాడు జారీ చేసిన నోటిఫికేశన్ ద్వారా రాజ్యాంగం లోని 280 వ అధికరణాన్ని అనుసరించి ఏర్పాటు చేయడమైంది.

 

కమిశన్ తన విధుల ను పూర్తి చేయడం లో సహాయాన్ని అందించడం కోసం క్రొత్త గా ఏర్పాటు చేసిన ఈ పోస్టుల అవసరం ఎంతైనా ఉంది. కమిశన్ లో ఇతర పోస్టుల ను అన్నింటిని వికేంద్రీకరించిన అధికారాల కు అనుగుణం గా ఏర్పాటు చేయడం ఈసరికే ముగిసింది.

 

 

***

 



(Release ID: 1997340) Visitor Counter : 123