ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు

Posted On: 22 DEC 2023 12:55PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ రాజేంద్ర శుక్లా మరియు శ్రీ జగదీశ్ దేవ్‌డా లతో కలసి ఈ రోజు న సమావేశమయ్యారు.

 

‘‘మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @DrMohanYadav51 గారు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు @rshuklabjp గారు మరియు శ్రీ @JagdishDevdaBJP గారు లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో సమావేశమయ్యారు.’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో తెలిపింది.

 

***

DS/RT



(Release ID: 1989580) Visitor Counter : 75