ప్రధాన మంత్రి కార్యాలయం

దేవ్ దీపావళి కిపర్యాయపదం గా ఉన్న కాశీ : ప్రధాన మంత్రి

Posted On: 27 NOV 2023 10:08PM by PIB Hyderabad

దేవ్ దీపావళి సందర్భం లో కాశీ నగరానికి అనేక దేశాల దౌత్యవేత్తలు విచ్చేసి భారతదేశం యొక్క సాంస్కృతిక చైతన్యం ఎంతటిది అనే విషయాన్ని అనుభవం లోకి తెచ్చుకోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :

‘‘కాశీ నగరం దేవ్ దీపావళి కి మారుపేరు గా ఉంది; మరి ఈ సంవత్సరం కూడాను, ఈ ఉత్సవాన్ని ఘనం గా నిర్వహించడమైంది. వివిధ దేశాల కు చెందిన దౌత్యవేత్తలు ఈ వేడుకల కు హాజరు కావడం అంతే సంతోషాన్ని కలిగించింది; వారు భారతదేశం యొక్క సాంస్కృతిక చైతన్యం ఎంతటిది అనే విషయాన్ని గ్రహింపు లోకి తెచ్చుకొన్నారు.’’

 

***

DS/AK



(Release ID: 1980339) Visitor Counter : 75