ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుఎస్ఎ లో జరిగినవుశు పదహారో ప్రపంచ చాంపియన్ శిప్ లో పతకాల ను గెలిచినందుకు రోశిబినా దేవి గారు, కుశల్ కుమార్ గారు మరియు ఛవి గారు లకు అభినందల ను తెలిపినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 NOV 2023 10:51AM by PIB Hyderabad

యుఎస్ఎ లో ఇటీవల నిర్వహించిన వుశు పదహారో ప్రపంచ చాంపియన్ శిప్ లో పతకాల ను గెలిచినందుకు రోశిబినా దేవి గారి కి, శ్రీ కుశల్ కుమార్ కు , ఛవి గారు లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సదేశం లో -

‘‘యుఎస్ఎ లో ఇటీవల నిర్వహించిన వుశు పదహారో ప్రపంచ చాంపియన్ శిప్ లో పతకాల ను గెలిచినందుకు గాను మన వుశు విజేత లు రోశిబినా దేవి గారు, శ్రీ కుశల్ కుమార్, ఇంకా ఛవి గారు లను నేను అభినందిస్తున్నాను. వారి యొక్క దృఢసంకల్పం మరియు నైపుణ్యం లు దేశ ప్రజలను గర్వ పడేటట్టు చేశాయి. వారు సాధించినటువంటి సాఫల్యం భారతదేశం లో వుశు క్రీడ మరింత గా ప్రజాదరణ ను పొందేటట్లు చేస్తుందన్న విశ్వాసం కూడా నాలో ఉంది. రాబోయే కాలం లో వారి ప్రయాసలకు గాను వారి కి ఇవే నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 

***

Dhiraj Singh / Siddhant Tiwari / 


(रिलीज़ आईडी: 1979352) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam