ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘డిస్కస్ త్రో’లో రజత పతక విజేత పూజకు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 25 OCT 2023 9:37PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ మహిళల ‘డిస్కస్‌ త్రో ఎఫ్‌-54/55’లో రజత పతకం సాధించిన పూజను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. డిస్క్‌ విసరడంలో ఆమె పట్టుదల దేశం గర్వించేలా చేసిందని ఆయన ప్రశంసించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘డిస్కస్ త్రో ఎఫ్‌-54/55’లో పూజ విన్యాసం అద్వితీయం. పట్టుదల, నైపుణ్యంతో మైదానంలో ఆమె మెరుపులు మెరిపించింది. రజత పతకం సాధించినిందుకు ఆమెను హృయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971759) आगंतुक पटल : 138
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada