ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పారాగేమ్స్ లో బాడ్ మింటన్ మిక్స్ డ్ డబల్స్ లో కాంస్యాన్ని గెలిచినందుకు శ్రీ శివరాజన్కు మరియు నిత్య శ్రీ శివన్ గారి కి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 OCT 2023 10:13PM by PIB Hyderabad

ఏశియాన్ పారా గేమ్స్ లో బాడ్ మింటన్ మిక్స్ డ్ డబల్స్ ఎస్ హెచ్6 ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శివరాజన్ కు మరియు నిత్య శ్రీ శివన్ గారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

వారి యొక్క కార్యసాధన వారి కఠోర శ్రమ కు ఒక ప్రమాణం గా ఉంది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -

ఏశియాన్ పారా గేమ్స్ లో బాడ్ మింటన్ మిక్స్ డ్ డబల్స్ ఎస్ హెచ్6 ఈవెంట్ లో కంచు పతకాన్ని సాధించినందుకు శ్రీ శివరాజన్ కు మరియు నిత్య శ్రీ శివన్ గారి కి ఇవే అభినందన లు.

వారు ఇరువురి శ్రేష్ఠత్వం మరియు సమన్వయం చెరిగిపోనటువంటి ముద్ర ను వేశాయి. ఆ కోవ కు చెందినటువంటి భవ్య కార్యసిద్ధి వారి కఠోర శ్రమ కు ఒక నిదర్శన గా ఉంది. భారతదేశం వారి యొక్క సాఫల్యాన్ని ఎల్లప్పటికీ వేడుక గా జరుపుకొంటుంది.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971354) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam