ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ పారా గేమ్స్ లో పురుషుల పది మీటర్ ల ఏయర్పిస్టల్ పోటీ లో రజతాన్ని గెలిచినందుకు శ్రీ రుద్రాంశ్ ఖండేల్ వాల్ కు అభినందనల నుతెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 24 OCT 2023 5:56PM by PIB Hyderabad

ఏశియాన్ పారా గేమ్స్ లో పి1 - మెన్స్ 10 ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో వెండి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు శ్రీ రుద్రాంశ్ ఖండేల్ వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

 

‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో రజత పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ రుద్రాంశ్ ఖండేల్ వాల్ కు ఇవే అభినందన లు.

 

పి1 - మెన్స్ 10ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో ఆయన కనబరచినటువంటి శ్రేష్ఠమైన ఆటతీరు ఆయన యొక్క నిమగ్నత కు మరియు ఆయన యొక్క అభ్యాసానికి లభించిన ఫలితం అని చెప్పాలి.

ఈ శ్రేష్ఠమైన కార్యసాధన ను భారతదేశం ప్రశంసిస్తున్నది’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1970902) Visitor Counter : 97