ప్రధాన మంత్రి కార్యాలయం

మహాలయ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 14 OCT 2023 11:46AM by PIB Hyderabad

   హాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

 “ఈ పవిత్ర మహాలయ అమావాస్య నాడు దుర్గామాత ప్రతి ఒక్కరినీ శక్తి, జ్ఞానం, సౌభాగ్యంతో కటాక్షించాలని మనమంతా ప్రార్థిద్దాం. ఈ పవిత్ర సందర్భం అందరికీ ధైర్యం, సామరస్యం, శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షిద్దాం… శుభ మహాలయ అమావాస్య!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1967649) Visitor Counter : 67