ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు కాంస్యం సాధించడంపై ప్రధానమంత్రి హర్షం

Posted On: 07 OCT 2023 6:22PM by PIB Hyderabad

   సియా క్రీడల‌ మహిళల హాకీలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకోవడం ద్వారా భారత మహిళల జట్టు సాధించిన ఘనతకు నా అభినందనలు! మొక్కవోని వారి పట్టుదల, జట్టుగా  చేసిన కృషి, ఆటపై వారికిగల అభినివేశం దేశానికి కీర్తినార్జించాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***


DS/TS



(Release ID: 1965737) Visitor Counter : 90