ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అంతిమ్ పంఘాల్కు ప్రధాని అభినందన

Posted On: 05 OCT 2023 9:03PM by PIB Hyderabad

   సియా క్రీడ‌ల‌ మ‌హిళ‌ల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించిన భారత రెజ్లర్‌ అంతిమ్‌ పంఘాల్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“మహిళల ఫ్రీస్టయిల్‌ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న ఒలీఅంతిమ్‌ పంఘాల్‌ @OlyAntimను అభినందిస్తున్నాను. ఆమె ప్రతిభను చూపి దేశం గర్విస్తోంది. ఈ క్రీడాతార మరింత ఉజ్వల ప్రకాశంతో స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1964887) Visitor Counter : 87