ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

500 మీటర్ల రేస్ ఈవెంట్ లో రజత పతకం గెలిచిన అవినాశ్ సబ్లేకు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 04 OCT 2023 7:22PM by PIB Hyderabad

హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో 500 మీటర్ల రేస్ ఈవెంట్  లో రజత పతకం  సాధించినందుకు అవినాశ్ సబ్లేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘పురుషుల 500 మీటర్ల ఈవెంట్ లో 3000 ఎంలో రజత పతకం సాధించడానికి @avinash పూర్తిగా అర్హుడు. అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు అతనికి హృద‌యపూర్వక శుభాకాంక్షలు. అతను అద్భుతమైన చాంపియన్’’ అని  పేర్కొన్నారు.



(Release ID: 1964735) Visitor Counter : 81