ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్2022 లో టెనిస్ మెన్స్ డబల్స్ ఈవెంట్ లోభారత క్రీడాకారులు వెండి పతకం గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
Posted On:
29 SEP 2023 2:18PM by PIB Hyderabad
హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో టెనిస్ మెన్స్ డబల్స్ ఈవెంట్ లో వెండి పతకాన్ని క్రీడాకారులు శ్రీ రామ్ కుమార్ రామనాథన్ మరియు శ్రీ సాకేత్ మైనేని లతో కూడిన పురుషుల డబల్స్ జోడీ గెలిచిన సందర్భం లో వారికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘గొప్ప కబురు. మన టెనిస్ క్రీడాకారుల కు ధన్యవాదాలు. ఏశియాన్ గేమ్స్ లో రజత పతకాన్ని క్రీడాకారులు శ్రీ రామ్ కుమార్ రామనాథన్ మరియు శ్రీ సాకేత్ మైనేని లతో కూడిన పురుషుల డబల్స్ జోడీ గెలుచుకొన్న సందర్భం లో వారికి ఇవే అభినందన లు. వారి యొక్క అసామాన్యమైనటువంటి టీమ్ వర్క్ మనల ను అందరిని ఆశ్చర్య చకితులను చేసింది. వారు భావి ప్రయాసల లో సైతం రాణించు గాక.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1962563)
Visitor Counter : 130
Read this release in:
Punjabi
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam