ప్రధాన మంత్రి కార్యాలయం
వరల్డ్ ఎథ్ లెటిక్స్చాంపియన్ శిప్స్ లో స్వర్ణాన్ని గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్ డా కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 AUG 2023 7:49AM by PIB Hyderabad
వరల్డ్ ఎథ్ లెటిక్స్ చాంపియన్ శిప్స్ లో స్వర్ణాన్ని శ్రీ నీరజ్ చోప్ డా గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.
సామాజిక మాధ్యం ‘X’ లో ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి పోస్ట్ చేస్తూ, అందులో -
‘‘ప్రతిభావంతుడు శ్రీ @Neeraj_chopra1 ఉత్కృష్టత కు మరో పేరు. ఆయన లోని సమర్పణ భావం, ఖచ్చితత్త్వం మరియు తీవ్రోత్సాహం లు ఆయన ను వ్యాయామ క్రీడల లో ఒక విజేత గా తీర్చిదిద్దడం ఒక్కటే కాకుండా యావత్తు క్రీడా జగతి లో సాటి లేనటువంటి ప్రావీణ్యాని కి ఒక చిహ్నం గా కూడా నిలబెడుతున్నాయి. వరల్డ్ ఎథ్ లెటిక్స్ చాంపియన్ శిప్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు ఆయన కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1952840)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam