ప్రధాన మంత్రి కార్యాలయం

డిఆర్ డిఒ పూర్వడైరక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ వి.ఎస్. అరుణాచలమ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపినప్రధాన మంత్రి

Posted On: 17 AUG 2023 10:08AM by PIB Hyderabad

డిఆర్ డిఒ పూర్వ డైరక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ వి.ఎస్. అరుణాచలమ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డాక్టర్ శ్రీ వి.ఎస్. అరుణాచలమ్ యొక్క మరణం వైజ్ఞానిక సముదాయం లో మరియు వ్యూహాత్మక జగతి లో పెను శూన్యాన్ని మిగిల్చింది. ఆయన జ్ఞానాని కి, పరిశోధన పట్ల మక్కువ కు మరియు భారతదేశం యొక్క భద్రత సామర్థ్యాల ను బలపరచే దిశ లో అందించినటువంటి సమృద్ధమైన తోడ్పాటు కు గాను గొప్ప ఆదరణ ను చూరగొన్నారు. ఆయన కుటుంబాని కి మరియు ఆయన శ్రేయోభిలాషుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

***

 

DS/TS

 



(Release ID: 1949784) Visitor Counter : 176