ప్రధాన మంత్రి కార్యాలయం
త్రిపుర వాసుల కుకేర్ పూజ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
11 JUL 2023 2:19PM by PIB Hyderabad
కేర్ పూజ సందర్భం లో త్రిపుర వాసుల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఎంతో విశిష్టమైనటువంటి కేర్ పూజ సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. త్రిపుర లో అమిత ఉత్సాహం తో జరుపుకొనే ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవనం లోనూ సంతోషాన్ని మరియు సమృద్ధి ని ప్రసాదించాలి అని నేను ఆశ పడుతున్నాను. ఎల్లెడలా సంతోషం మరియు సద్భావన లు విలసిల్లు గాక. మరి ప్రతి ఒక్కరి కి మంచి ఆరోగ్యం ప్రాప్తించు గాక’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1938670)
Read this release in:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam