ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా స్క్వాశ్ మిక్స్డ్ డబుల్స్ జట్టు ల సభ్యులు స్వర్ణ మరియు కాంస్య పతకాల ను గెలిచినందుకు కు అభినందనల నుతెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 JUL 2023 3:03PM by PIB Hyderabad
ఆసియా స్క్వాశ్ మిక్స్ డ్ డబుల్స్ జట్టు ల సభ్యులైన దీపిక పల్లీకల్ మరియు సంధు హరీందర్ లు బంగారు పతకాన్ని, అనాహత్ సింహ్, ఇంకా అభయ్ సింహ్ లు కాంస్య పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి ని అభినందించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
“ఆసియా స్క్వాశ్ మిక్స్ డ్ డబుల్స్ స్పర్ధ లో దీపిక పల్లీకల్ మరియు సంధు హరీందర్ లు బంగారుపతకాన్ని, అనాహత్ సింహ్-అభయ్ సింహ్ లు కాంస్య పతకాన్ని సాధించడం భారతదేశాని కి గర్వ కారణమైంది. మన క్రీడాకారుల కు వారి ఉత్కృష్ట ప్రదర్శన ను కనబరచినందుకు గాను ఇవే అభినందన లు. వారు రాబోయే కాలం లో వారి ప్రయాసల లో సైతం రాణించాలంటూ శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.” అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1936785)
आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam