ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రజాస్వామ్య స్ఫూర్తి బలోపేతం కోసం ఎమర్జన్సీపై పోరాడినవారికి ప్రధాని నివాళి
प्रविष्टि तिथि:
25 JUN 2023 11:01AM by PIB Hyderabad
ప్రజాస్వామ్యంలో అంధకారం అలముకున్న రోజులు రాజ్యాంగం ప్రబోధించే విలువలకు పూర్తి విరుద్ధమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఎమర్జెన్సీ వార్షిక సంస్మరణ సందర్భంగా ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“మన ప్రజాస్వామ్య స్ఫూర్తి బలోపేతం కోసం ఎమర్జెన్సీపై పోరాడిన సాహసులందరికీ నా నివాళి. #DarkDaysOfEmergency మన చరిత్రలో అదొక మరపురాని చీకటి దినంగా మిగిలిపోయింది. రాజ్యాంగం ప్రబోధిస్తున్న ఆ విలువలకు ఈ చీకటి రోజులు పూర్తిగా విరుద్ధం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1935271)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam