ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రజాస్వామ్య స్ఫూర్తి బలోపేతం కోసం ఎమర్జన్సీపై పోరాడినవారికి ప్రధాని నివాళి

Posted On: 25 JUN 2023 11:01AM by PIB Hyderabad

   ప్రజాస్వామ్యంలో అంధకారం అలముకున్న రోజులు రాజ్యాంగం ప్రబోధించే విలువలకు పూర్తి విరుద్ధమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఎమర్జెన్సీ వార్షిక సంస్మరణ సందర్భంగా ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“మన ప్రజాస్వామ్య స్ఫూర్తి బలోపేతం కోసం ఎమర్జెన్సీపై పోరాడిన సాహసులందరికీ నా నివాళి. #DarkDaysOfEmergency మన చరిత్రలో అదొక మరపురాని చీకటి దినంగా మిగిలిపోయింది. రాజ్యాంగం ప్రబోధిస్తున్న ఆ విలువలకు ఈ చీకటి రోజులు పూర్తిగా విరుద్ధం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

*****



(Release ID: 1935271) Visitor Counter : 127