పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పది లక్షల మార్కును దాటిన డిజి యాత్ర యాప్ యూజర్ బేస్


2023 జూన్ 20 నాటికి డిజి యాత్రను ఉపయోగించిన ప్రయాణీకుల సంఖ్య 1.74 మిలియన్లకు చేరుకుంది

వారణాసిలో అత్యధిక శాతం మంది ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగా, ఆ తర్వాతి స్థానంలో విజయవాడ ఉంది.

Posted On: 22 JUN 2023 2:55PM by PIB Hyderabad

మొబైల్ ఫోన్లలో డిజి యాత్ర యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న ప్రయాణికుల సంఖ్య ఈ వారం పది లక్షలు దాటింది. 2022 డిసెంబర్ 1 న పౌర విమానయాన, ఉక్కు శాఖల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా దీనిని ప్రారంభించినప్పటి నుండి, 1.746 మిలియన్ల మంది ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు.

20 జూన్ 2023 నాటికి డిజి యాత్ర అప్లికేషన్ యూజర్ బేస్:

 

డిజి యాత్ర యాప్  

ఇన్ స్టాల్డ్ బేస్

 

 

 

మొత్తం యాప్ యూజర్స్

1,020 కె

కె=1,000

 

ఆండ్రాయిడ్:

866 కె

యాప్ రేటింగ్ :

4.1

ఐ ఒ ఎస్ :

154 కె

యాప్ రేటింగ్ :

4.1

 

ఈ సదుపాయాన్ని ప్రారంభించినప్పటి నుండి విమానాశ్రయాల వారీగా వినియోగదారుల డేటా:

విమానాశ్రయం  పేరు

జూన్ 20, 23 వరకు మొత్తం డివై పాక్స్

గత 7 రోజుల సగటు డిజి యాత్ర అడాప్షన్ శాతం

ఢిల్లీ

648,359

19.00%

బెంగళూరు

503,802

14.30%

వారణాసి

225,847

76.40%

విజయవాడ

46,668

62.20%

కోల్కతా

180,361

18.70%

పుణె

104,133

23.20%

హైదరాబాద్

37,133

4.70%

గ్రాండ్ టోటల్ డై పాక్స్

1,746,303

 

 

 డిజి యాత్రను మొదట 2022 డిసెంబర్ లో న్యూఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో ప్రారంభించగా, ఆ తర్వాత 2023 ఏప్రిల్ లో విజయవాడ, కోల్కతా , హైదరాబాద్, పుణె విమానాశ్రయాల్లో ప్రారంభించారు. ఏప్రిల్ 1, 2023 నుండి మొత్తం ఏడు విమానాశ్రయాలలో డిజి యాత్ర ప్రయాణీకుల స్వీకరణ ఈ క్రింది విధంగా ఉంది:

 

విమానాశ్రయం పేరు

టోటల్ ఎయిర్ పోర్ట్ పాక్స్

ఏప్రిల్ 1, 23 నుంచి జూన్ 20 వరకు మొత్తం డై పాక్స్

ప్రారంభం నుంచి డై పాక్స్ అడాప్షన్ శాతం

 

గత 7 రోజుల సగటు డిజి యాత్ర అడాప్షన్ శాతం

విజయవాడ

91,313

46,668

51.11%

62.20%

పుణె

875,091

104,133

11.90%

23.20%

కోల్కతా

1,675,315

180,361

10.77%

18.70%L

వారణాసి

269,237

152,585

56.67%

76.40%

ఢిల్లీ

4,803,358

465,591

9.69%

19.00%

హైదరాబాద్

2,081,400

37,133

1.78%

4.70%

బెంగళూరు

2,957,547

313,464

10.60%

14.30%

 

ల్ఫేషియల్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమం డిజి యాత్ర. విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు అంతరాయం లేని , ఇబ్బంది లేని అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం. బహుళ టచ్ పాయింట్ల వద్ద టిక్కెట్లు , ఐడి మాన్యువల్ వెరిఫికేషన్ అవసరాన్ని తొలగించడం ద్వారా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడం , డిజిటల్ ఫ్రేమ్వర్క్. ను ఉపయోగించి ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల ద్వారా మెరుగైన ఫలితాలను సాధించడం దీని ప్రధాన లక్ష్యం.

 

డిజి యాత్ర ప్రక్రియలో ప్రయాణీకుల వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (పిఐఐ) డేటాను సెంట్రల్ స్టోరేజ్ చేయడం లేదు. ప్రయాణీకుల డేటా మొత్తం ఎన్ క్రిప్ట్ చేయబడి ప్రయాణీకుల స్మార్ట్ ఫోన్ వాలెట్ లో నిల్వ చేయబడుతుంది. ప్రయాణికుడి డిజి యాత్ర ఐడిని ధృవీకరించాల్సిన ప్రయాణ మూల విమానాశ్రయంతో పరిమిత కాలానికి మాత్రమే భాగస్వామ్యం చేయబడుతుంది.

 

ప్రయాణీకుల డేటా మొత్తం ఎన్ క్రిప్ట్ చేయబడి ప్రయాణీకుల స్మార్ట్ ఫోన్ వాలెట్ లో నిల్వ చేయబడుతుంది మరియు ప్రయాణికుడి డిజి యాత్ర ఐడిని ధృవీకరించాల్సిన ప్రయాణ మూల విమానాశ్రయంతో పరిమిత కాలానికి మాత్రమే భాగస్వామ్యం చేయబడుతుంది. విమానం ఎక్కిన 24 గంటల్లోనే సిస్టమ్ నుంచి డేటాను ప్రక్షాళన చేస్తారు.

 

 

***



(Release ID: 1934695) Visitor Counter : 144