ప్రధాన మంత్రి కార్యాలయం

ఆపరేషన్ గంగ భారతదేశపు మొక్కవోని దీక్షను ప్రతిబింబిస్తుంది: ప్ర‌ధాన మంత్రి

Posted On: 17 JUN 2023 3:02PM by PIB Hyderabad

   క్రెయిన్ నుంచి భార‌తీయుల‌ను తరలించేందుకు నిర్వహించిన ‘ఆప‌రేష‌న్ గంగ’పై  కొత్త డాక్యుమెంట‌రీ సంబంధిత అంశాల‌పై మరింత సమగ్ర సమాచారమిచ్చేదిగా ఉందని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఆపరేషన్ గంగ మనకు ఒక తీవ్ర సవాలు వంటిది. అయినప్పటికీ మన పౌరులకు అండగా నిలవాలనే దృఢ సంకల్పం ముందు అది దూదిపింజ వంటిదే. ఇది భారతదేశపు మొక్కవోని దీక్షను కూడా ప్రతిబింబిస్తుంది. ఆనాటి ఆపరేషన్‌కు సంబంధించి ఈ డాక్యుమెంటరీ మరింత సమగ్ర సమాచారమిచ్చేదిగా ఉంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1933232) Visitor Counter : 109