ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ పర్బ సందర్భం లో ఒడిశా ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 JUN 2023 2:09PM by PIB Hyderabad

ఒడిశా వ్యాప్తం గా జరుగుతున్న రాజ పర్బ సంబరాల సందర్భం లో ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఒడిశా వ్యాప్తం గా జరుగుతున్న రాజ పర్బ సంబరాల సందర్భం లో ఇవే శుభాకాంక్షలు..  మంగళ ప్రదం అయినటువంటి ఈ కాలం మంచి ఆరోగ్యాన్ని మరియు సమృద్ధి ని ప్రసాదించు గాక.  సంతోషం ఎల్లవేళలా వెల్లివిరియు గాక.’’ అని పేర్కొన్నారు.

 

ରଜ ପର୍ବ ଅବସରରେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭକାମନା  ଏହି ପବିତ୍ର ଅବସର ଆପଣଙ୍କୁ ଉତ୍ତମ ସ୍ବାସ୍ଥ୍ୟ  ସମୃଦ୍ଧି ଆଣି ଦେଉ। ଆପଣଙ୍କ ଜୀବନ ଆନନ୍ଦମୟ ହେଉ 

 

********

DS/ST



(Release ID: 1932705) Visitor Counter : 133