ప్రధాన మంత్రి కార్యాలయం
దేశంలోని మాతా-శిశు ఆరోగ్యం కోసం ప్రభుత్వం నిర్విరామ కృషి: ప్రధానమంత్రి
Posted On:
09 JUN 2023 8:10PM by PIB Hyderabad
సురక్షిత మాతృత్వంతోపాటు మాతాశిశు ఆరోగ్యానికిగల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను ఉటంకిస్తూ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి రేఖావర్మ ట్వీట్కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఈ సమాచారం నాకెంతో సంతృప్తినిచ్చింది! దేశవ్యాప్తంగా మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోంది. కాబట్టే ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1931375)
Visitor Counter : 159
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam