ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రపంచ ధరిత్రి దినం’ సందర్భం లో టిఎమ్ పికె ఒక లక్ష మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
24 APR 2023 11:43AM by PIB Hyderabad
‘ప్రపంచ ధరిత్రి దినం’ సందర్భం లో ఒక లక్ష మొక్కల ను నాటాలన్న కార్యక్రమాన్ని తకామ్ మిసింగ్ పొరిన్ కెబాంగ్ (టిఎమ్ పికె) తీసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
అసమ్ లోని లఖీంపుర్ లోక్ సభ్ ఎమ్ పి శ్రీ ప్రదాన్ బరువా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘స్థిర అభివృద్ధి ని పెంపొందించేందుకు ఒక మంచి ప్రయాస.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1919115)
Read this release in:
Kannada
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam