ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ గౌరవ్ రైలు - బాబాసాహెబ్ అంబేడ్కర్ యాత్రపై ప్రధాని ప్రశంసలు
प्रविष्टि तिथि:
15 APR 2023 9:35AM by PIB Hyderabad
అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ యాత్రకు భారత్ గౌరవ్ రైలును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జెండా ఊపి సాగనంపడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు మంత్రి ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితంతో ముడిపడిన ముఖ్యమైన ప్రదేశాలు, అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రశంసనీయ కృషి చేపట్టారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1917060)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam