ప్రధాన మంత్రి కార్యాలయం
అసమ్ లోని గోల్ పాడా లో హెచ్ పిసిఎల్ కి చెందిన ఎల్ పిజి బాట్ లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
13 APR 2023 10:08AM by PIB Hyderabad
అసమ్ లోని గోల్ పాడా లో హెచ్ పిసిఎల్ కు చెందిన ఎల్ పిజి బాట్ లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ చర్య ద్వారా అసమ్, త్రిపుర మరియు మేఘాలయ లలో వినియోగదారుల కు అత్యధిక సహాయం లభిస్తుంది అని ఆయన అన్నారు.
పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి చేసిన కొన్ని ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
‘‘ఈ చర్య ద్వారా అసమ్, త్రిపుర మరియు మేఘాలయ లలో వినియోగదారుల కు అత్యధిక సహాయం లభిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1916146)
Visitor Counter : 157
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam