ప్రధాన మంత్రి కార్యాలయం

ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 09 APR 2023 10:02AM by PIB Hyderabad

   స్టర్‌ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భంలో సమాజమంతటా సామరస్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“హ్యాపీ ఈస్టర్‌! ఈ ప్రత్యేక పర్వదినం మన సమాజమంతటా సామరస్యం స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తున్నాను. అణగారిన వర్గాలకు సాధికారత కల్పనలో ప్రజలంతా ప్రేరణ పొందడానికి ఈ వేడుకలు తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రభువైన ఏసుక్రీస్తు పవిత్ర ఆశయాలను గుర్తుచేసుకుందాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1915120) Visitor Counter : 154