ప్రధాన మంత్రి కార్యాలయం
కొత్త ఎయిమ్స్ ప్రభావంపై ఒక ట్వీట్ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
08 APR 2023 10:34AM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ను ఉటంకిస్తూ కేంద్ర సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్ చేసిన ట్వీట్ థ్రెడ్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. దేశమంతటా ఏర్పాటవుతున్న ఎయిమ్స్ వల్ల సమకూరే ప్రయోజనాలను ఉదాహరిస్తూ ప్రామాణిక్ ఈ ట్వీట్ చేశారు.
దీనిపై ప్రధాని కిందివిధంగా ట్వీట్ చేశారు:
“పశ్చిమ బెంగాల్ను ఉదాహరిస్తూ వెలువడిన ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా ఏర్పాటవువుతున్న మరిన్ని ఎయిమ్స్ వల్ల ఒనగూడే ప్రయోజనాలను ప్రముఖంగా వివరిస్తోంది. ఈ సందర్భంగా మా ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తుండటంతోపాటు స్థానిక భాషలలో వైద్యవిద్యను అభ్యసించే వీలు కల్పిస్తుండటం గమనార్హం. ఇది కచ్చితంగా ప్రజలకు ప్రయోజనకరమే” అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1914888)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam