ప్రధాన మంత్రి కార్యాలయం

సిక్కిమ్ లో మంచుకొండ చరియలు విరిగిపడినందువల్ల సంభవించినమరణాల పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 04 APR 2023 6:41PM by PIB Hyderabad

సిక్కిమ్ లో మంచుకొండ చరియలు విరిగిపడ్డ కారణం గా సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్ర‌ధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘సిక్కిమ్ లో హిమపాతం ఘటన గురించి తెలుసుకొని మానసిక వేదన కు లోనయ్యాను. ప్రియతముల ను కోల్పోయిన వ్యక్తుల కు ఇదే సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరలో పున:స్వస్థులు అవ్వాలని నేను ఆశపడుతున్నాను. సహాయక కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రభావితులైన వ్యక్తుల కు సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం జరుగుతున్నది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొన్నది.

 

***

DS/AK



(Release ID: 1913681) Visitor Counter : 193