ప్రధాన మంత్రి కార్యాలయం
రేవుల నేతృత్వంలో ప్రగతికి.. వాణిజ్య సౌలభ్య కల్పనకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతో ఆనందదాయకం
Posted On:
02 APR 2023 9:14AM by PIB Hyderabad
జాతీయ (సముద్ర) రవాణా పోర్టల్ సంబంధిత మొబైల్ యాప్ ‘సాగర్ సేతు’ ఆవిష్కరణపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై కేంద్ర ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ట్వీట్పై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఓడరేవుల నేతృత్వంలో అభివృద్ధితోపాటు వాణిజ్య సౌలభ్య కల్పనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ఆనందదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1913154)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam