ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 30 MAR 2023 9:43AM by PIB Hyderabad

   రాజస్థాన్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్న వారసత్వంగల ఆ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“రాజస్థాన్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సోదర-సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో సుసంపన్న, ఉజ్వల వారసత్వంగల ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి  పేర్కొన్నారు.

 

 

***

DS/AK



(Release ID: 1912218) Visitor Counter : 130