ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ నటుడు మరియు పూర్వ ఎంపి శ్రీఇనోసెంట్ వరీద్ ఠెక్కెథాలా కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
27 MAR 2023 10:05AM by PIB Hyderabad
ప్రముఖ నటుడు మరియు పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ఇనోసెంట్ వరీద్ ఠెక్కెథాలా కన్నుమూత పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ప్రముఖ నటుడు, పార్లమెంట్ పూర్వ సభ్యుడు శ్రీ ఇనోసెంట్ వరీద్ ఠెక్కెథాలా కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. ఆయన తన నటన తో ప్రేక్షకుల మనసుల ను ఆకర్షించడం మరియు ప్రజల జీవనం లో హాస్యాన్ని నింపడం చేసినందుకుగాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఈశ్వరుడు ఆయన ఆత్మ కు శాంతి ని ప్రసాదించుగాక: ప్రధాన మంత్రి @narendramodi’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1911083)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam