ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

శ్రీ హర్ దీప్ పురి వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 14 MAR 2023 7:11PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురి వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.


ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -


‘‘అమృత కాలం లో సాంప్రదాయిక ఇంధనాల తో పాటు నవీకరణ యోగ్య శక్తి భారతదేశం యొక్క శక్తి సంబంధి భద్రత కు ఏ విధం గా కీలకం కాగలదో కేంద్ర మంత్రి శ్రీ @HardeepSPuri చక్కగా వివరించారు.. తప్పక చదవండి.’’ అని పేర్కొంది.

 

 



(Release ID: 1907164) Visitor Counter : 125