ప్రధాన మంత్రి కార్యాలయం

త్రిపుర లో పదవీప్రమాణాన్ని స్వీకరించినందుకు డాక్టర్ మాణిక్ సాహా కు మరియుమంత్రుల కు అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి

Posted On: 08 MAR 2023 3:32PM by PIB Hyderabad

త్రిపుర ముఖ్యమంత్రి గా డాక్టర్ మాణిక్ సాహా మరియు రాష్ట్ర మంత్రులు గా ఆయన యొక్క జట్టు సభ్యులు పదవీప్రమాణాన్ని స్వీకరించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందనల ను తెలియ జేశారు. పదవీప్రమాణ స్వీకార కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న పదవీప్రమాణాన్ని స్వీకరించిన డాక్టర్ శ్రీ మాణిక్ సాహా గారి కి మరియు బృందం లోని సభ్యులు అందరి కి ఇవే అభినందన లు. ప్రజలు ఇచ్చిన తీర్పున కు అనుగుణం గా ఈ జట్టు మరోమారు సేవల ను అందించడం తో పాటు గా త్రిపుర అభివృద్ధి యాత్ర కు జోరు ను జతచేసితీరుతుంది. వారి ప్రయాసల కు గాను వారి కి ఇవే నా శుభాకాంక్షలు. @DrManikSaha2’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/AK



(Release ID: 1905125) Visitor Counter : 107