ప్రధాన మంత్రి కార్యాలయం

దేశ ఈశాన్య ప్రాంతం లో తాను గడిపిన రోజు యొక్క దృశ్యాల ను శేర్ సిన ప్రధానమంత్రి 

Posted On: 08 MAR 2023 8:38AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న దేశ ఈశాన్య ప్రాంతంలో గడిపిన రోజు యొక్క దృశ్యాల ను ఈ రోజు న శేర్ చేశారు. ఆయన మేఘాలయ లో మరియు నాగాలాండ్ లో కొత్త ప్రభుత్వాల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాల లో పాల్గొన్నారు. ఈ రోజు న ఆయన త్రిపుర లో ఉంటారు; అక్కడ ఆయన కొత్త ప్రభుత్వం యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈశాన్య ప్రాంతం లో నిన్నటి రోజు న ఒక విశిష్ట దినం తాలూకు దృశ్యాలు. ఈ రోజు న త్రిపుర లో కొత్త ప్రభుత్వం యొక్క పదవీప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొనడానికని నేను అక్కడ కు వెళ్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/AK



(Release ID: 1905077) Visitor Counter : 123