ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ఇందీబర్ దేవురి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 MAR 2023 8:30AM by PIB Hyderabad

ప్రముఖ పండితుడు శ్రీ ఇందీబర్ దేవురి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ ఇందీబర్ దేవురీ గారు కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. సాహితీ ప్రపంచాని కి, సంస్కృతి కి మరియు విద్య రంగాని కి ఆయన సమృద్ధం అయినటువంటి తోడ్పాటు ను అందించారు. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి: పిఎమ్ @narendramodi’’ అని పేర్కొంది.

 

 

***

DS/AK

 


(రిలీజ్ ఐడి: 1905075) సందర్శకుల సూచీ సంఖ్య : : 206