ప్రధాన మంత్రి కార్యాలయం
మిజోరమ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 FEB 2023 9:11AM by PIB Hyderabad
మిజోరమ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
“మిజోరమ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ఇవే నా అభినందనలు. మిజోరమ్ సహజ సౌందర్యాని కి, కష్టపడి పనిచేసే తత్వం గల ప్రజల కు మరియు సుసంపన్నమైన సంస్కృతి కి ప్రసిద్ధి చెందింది. రాబోయే కాలం లో మిజోరమ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1900683)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam