ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీనందమూరి తారక రత్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
19 FEB 2023 9:35AM by PIB Hyderabad
తెలుగు నటుడు మరియు రాజకీయ నేత శ్రీ నందమూరి తారక రత్న అకాలిక మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘శ్రీ నందమూరి తారక రత్న గారి అకాలిక మృతి సంగతి తెలిసి దు:ఖం కలిగింది. ఆయన చలనచిత్ర జగతి లోను, వినోద ప్రపంచం లోను తనదైన గుర్తింపు ను తెచ్చుకొన్నారు. ఈ దు:ఖ ఘడియ లో ఆయన కుటుంబానికి మరియు అభిమానుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి: ప్రధాన మంత్రి @narendramodi” అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1900599)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam