ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీనందమూరి తారక రత్న మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 19 FEB 2023 9:35AM by PIB Hyderabad

తెలుగు నటుడు మరియు రాజకీయ నేత శ్రీ నందమూరి తారక రత్న అకాలిక మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘శ్రీ నందమూరి తారక రత్న గారి అకాలిక మృతి సంగతి తెలిసి దు:ఖం కలిగింది. ఆయన చలనచిత్ర జగతి లోను, వినోద ప్రపంచం లోను తనదైన గుర్తింపు ను తెచ్చుకొన్నారు. ఈ దు:ఖ ఘడియ లో ఆయన కుటుంబానికి మరియు అభిమానుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి: ప్రధాన మంత్రి @narendramodi” అని పేర్కొన్నారు.

 

*****

DS/ST


(Release ID: 1900599)